ఉదయ్ వచ్చేస్తోంది
జలంధర్ నుంచి రాకకు సీఆర్ఎస్ అనుమతుల మంజూరు
విశాఖ - విజయవాడ మధ్య తిరగనున్న డబుల్డెక్కర్ రైలు
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ - విజయవాడ మధ్య ప్రతిపాదించిన ఉదయ్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కడానికి మార్గం సుగమమవుతోంది. ఈ రైలుకు తాజాగా సీఆర్ఎస్ అనుమతులు కూడా వచ్చేశాయని వాల్తేరు డివిజన్ అధికారులు వెల్లడించారు. గత మార్చి నెల నుంచి జలంధర్లోనే ఉన్న కొత్త డబుల్డెక్కర్ రైలు విశాఖకు రానుంది. తూర్పు కోస్తా రైల్వే, కపుర్తల రైల్ కోచింగ్ ఫ్యాక్టరీ, రైల్వేబోర్డు మధ్య సమన్వయం లేక ఇన్నాళ్లూ జలంధర్లోనే ఉండిపోయిన ఈ...
more... కొత్త రైలు గురించి గత నెల 19న 'ఉదయి'ంచేదెపుడు శీర్షికతో 'ఈనాడు' ప్రధాన సంచికలో కథనం వచ్చింది.