అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే లైను ప్రతిపాదనకు రైల్వే శాఖ వేగంగా స్పందించింది. పూర్తిగా స్వంత నిధులతో రైల్వే లైను నిర్మించాలని నిర్ణయించుకుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా.. ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజిట్...